గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. ట్యాబెట్స్‌పై భారీ డిస్కౌంట్లు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ప్రముఖ బ్రాండెండ్ ట్యాబ్లెట్స్‌పై భారీ డిస్కౌంట్లను ప్రకటించారు. ఈ సేల్‌లో OnePlus Pad 3 MRP రూ. 54,999 ఉండగా.. దీనిని రూ. 47,999కు కొనుగోలు చేయవచ్చు.

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. ట్యాబెట్స్‌పై భారీ డిస్కౌంట్లు

అమెజాన్ సేల్ 2025: సేల్ ఈవెంట్ సమయంలో వన్‌ప్లస్ ప్యాడ్ 3 (చిత్రంలో) రూ. 47,999కి కొనుగోలు చేయవచ్చు

ముఖ్యాంశాలు
  • అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందడి
  • ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులపై వినియోగదారుల ఫోకస్
  • ట్యాబ్లెట్స్‌పై భారీ డిస్కౌంట్లను ప్రకటించిన సంస్థలు
ప్రకటన

ఇండియాలోని వినియోగదారుల కోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ప్రైమ్ సభ్యుల కోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 22నే ప్రారంభమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 23 నుంచి అందరికీ ఈ సేల్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న సేల్ ఆకట్టుకునే డిస్కౌంట్లతో విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందిస్తుంది. ఎక్స్ఛేంజ్ డీల్స్, అదనపు ప్రయోజనాలతో ఈ సేల్ నడుస్తోంది. ముందుగా, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరమైన పరికరాల వంటి ఎలక్ట్రానిక్స్‌పై కొన్ని అద్భుతమైన ఆఫర్‌లను వినియోగదారులకు తెలియజేశాం. మీరు మీ టాబ్లెట్‌ను అప్‌గ్రేడ్ చేయాలని లేదా రీ ప్లేస్ చేయాలని ప్లాన్ చేస్తుంటే, అలా చేయడానికి ఇది ఉత్తమ అవకాశాలలో ఒకటి. ప్రముఖ బ్రాండ్‌ల నుండి అగ్ర టాబ్లెట్ డీల్‌ల ఎంపిక జాబితా ఇక్కడ ఉంది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 : SBI కార్డ్ లావాదేవీలపై డిస్కౌంట్లు
ఈ డిస్కౌంట్ ధరలతో పాటు, SBI క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్లు 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను పొందవచ్చు. తుది ఖర్చును తగ్గించడానికి మరియు వారి మొత్తం పొదుపులను పెంచడానికి కొనుగోలుదారులు EMI ప్లాన్‌లు, కూపన్‌లు, ఎక్స్ఛేంజ్ ఎంపికలను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ సేల్‌లోని కొన్ని డీల్‌లు ఇప్పటికే ఈ అదనపు ప్రయోజనాలను అందిస్తున్నాయి.

మేము ఇంతకుముందు సామ్ సంగ్, వివో, ఐక్యూ, వన్ ప్లస్, రెడ్మీ, షియోమీ నుండి ఉత్తమ స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లను కవర్ చేశాము. ఈసారి, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సమయంలో అందుబాటులో ఉన్న అత్యంత ఆకర్షణీయమైన టాబ్లెట్ డీల్‌లపై దృష్టి సారిస్తాము.

OnePlus Pad 3 MRP రూ. 54,999 ఉండగా.. ఈ సేల్‌లో దీనిని రూ. 47,999 కు కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో, OnePlus Pad Lite రూ. 24,999 ఉండగా.. ఈ సేల్‌లో రూ. 11,999కే రానుంది. సామ్ సంగ్ నుండి Galaxy Tab S10 Lite ధర రూ. 36,999 కాగా.. ఈ సేల్‌లో మాత్రం రూ. 23,499కే భారీ డిస్కౌంట్‌లతో లభిస్తోంది. Lenovo Yoga Tab Plus ధర రూ. 89, 999 కాగా.. రూర. 45, 999కే రానుంది. Lenovo Idea Tab Pro ధర రూ. 48, 999 కాగా.. 23, 999కే లభించనుంది.
Samsung Galaxy Tab S10 Lite ధర రూ. 36, 999 కాగా.. రూ. 23, 499కే ఆఫర్‌లో రానుంది. Lenovo Idea Tab With Pen ధర రూ. 25, 000 కాగా.. ఈ సేల్‌లో రూ. 15, 749కే వస్తోంది. Lenovo Tab Plus ధర రూ. 34, 000 కాగా.. రూ. 13, 499కే రానుంది. ఇక Redmi Pad Pro అయితే రూ. 24, 999 నుంచి రూ. 15, 499 కే లభించనుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Redmi Turbo 5 : భారత్‌లో రెడ్‌మి టర్బో 5 సేల్స్ షురూ.. ఎస్బీఐ, ఐసీఐసీఐ కార్లపై రూ.2,000 భారీ డిస్కౌంట్
  2. OnePlus Nord Buds : వన్‌ప్లస్ నుంచి సరికొత్త ఇయర్‌బడ్స్.. భారత్‌లో లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన కంపెనీ
  3. OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో సినిమాల జాతర.. దృశ్యం 3తో పాటు క్రేజీ సినిమాలు, సిరీస్‌లు
  4. Google : ఇకపై అవతలి వాళ్ల భాషతో టెన్షన్ లేదు.. రియల్ టైమ్‎లో వాయిస్‎ను మార్చేసే అద్భుత టెక్నాలజీ
  5. Redmi Turbo 5 : 100W ఫాస్ట్ చార్జింగ్, డైమెన్సిటీ 8500 ఆల్ట్రా ప్రాసెసర్.. భారత మార్కెట్లోకి రెడ్‌మి కొత్త పవర్‌హౌస్
  6. Sharp AQUOS R11 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి సరికొత్త ఫ్లాగ్‌షిప్.. షార్ప్ ఆక్వోస్ ఆర్11 లాంచ్
  7. Samsung : ఒక్కసారి చార్జ్ చేస్తే 22 గంటల బ్యాకప్.. శాంసంగ్ ప్రీమియం లాప్‌టాప్ ఫీచర్లు అదరహో
  8. Airtel : ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. రూ.4,000 విలువైన అడోబ్ ప్రీమియం సేవలు ఫ్రీ
  9. Hisense Launches E8S 144Hz ULED Mini-LED TV: స్మార్ట్ టీవీ లవర్స్ కి గుడ్ న్యూస్.. సూపర్ ఫీచర్స్‎తో భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హైసెన్స్ E8S సిరీస్
  10. Tecno Pova 8 Vs Realme 16 5G Vs Vivo V60e: రూ.30 వేల బడ్జెట్‌లో మూడు బెస్ట్ ఆప్షన్లు.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »